Thursday, 23 February 2017

కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి బోగే ఉపేందర్

కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి బోగే ఉపేందర్ 


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 23 ;  సింగరేణిలో 15 సంవత్సరాలనుండి సింగరేణిలోపాని చేస్తున్నా కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని ఐటియూ సి జిల్లా సహాయ కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు . బెల్లంపల్లి ఏరియా కు బొగ్గు బాయిల పర్యటనకు వచ్చిన బిజెపి అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ కు వినతి పత్రాన్ని ఇచ్చ్చారు . అయన మాట్లాడుతూ సింగరేణిలో చాలీ చాలని జీతాలతో పబ్బం గడుపుతున్నామని అన్నారు . సింగరేణి కార్మికులతో పాటు పని చేస్తూ  సంస్థకు లాభాలు గడిస్తున్నామని తెలిపారు . మా సమస్యలను వెంటనే పరిస్కారానికి కృషి చేయాలని తెలిపారు . 

No comments:

Post a Comment