ప్రాధమిక పాఠశాలా ఉపాధ్యాయులకు సి సి ఎల్ లు మంజూరు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 17 : రెబ్బెన మండలంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఎం సి ఆర్ డ్యూటీ చేసిన యాభై అయిదు మంది ఉపాధ్యాయులకు తొమ్మిది సి సి ఎల్ లు ప్రొసిడింగ్ రూపంలో మండల విద్యాధికారి వెంకటేశ్వర స్వామి ఉత్తర్వులు విడుదల చేశారని రెబ్బెన మండల పిఆర్టియు అధ్యక్షుడు సత్తన్నప్రధాన కార్యదర్శి అనిల్ కార్యదర్శి కురుసింగి శ్రీనివాస్ తెలిపారు ఆరు నెలల లోపుఈ సి సి ఎల్ లువినియోగించుకోవాలని తెలిపారు.
No comments:
Post a Comment