Friday, 24 November 2017

స్నేహ కల్చరల్ సంస్థ ఆధ్వర్యంలో గ్రంథాలయంలో వారోత్స్వాలు

 స్నేహ  కల్చరల్  సంస్థ ఆధ్వర్యంలో  గ్రంథాలయంలో వారోత్స్వాలు 

   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 24 :   రెబ్బెన మండలం లోని గోలేటి టౌన్ షిప్లో  గల గ్రంథాలయంలో  శుక్రవారం విద్యార్థిని విద్యార్థులచే ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలను స్నేహ  కల్చరల్  సంస్థ ఆధ్వర్యంలోజరుపుకున్నారు.  గ్రంథాలయాల ద్వారా ప్రయోగం ఏమిటో అనే  అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది ప్రథమ బహుమతి బి శరణ్య రెండో బహుమతి కుమార్ వినేష్ మూడవ బహుమతి ఎస్ ఉమాదేవి విజేతలుగా నిలిచారు.   ఈ కార్యక్రమంలో ఏ నాగేశ్వర్ గారు సింగరేణి  స్కూల్ టి వెంకటేశ్వర్లు హెచ్చ ఎం  మరియు టిబి గోపాలకృష్ణారావు అధ్యక్షులు బహుమతులు ప్రధానం చేశారు.  సభ్యులు ఎం ప్రసాద్, రాము, నారాయణ, కె మల్లేశం, ఉపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 




No comments:

Post a Comment