ఇరవై ఐదవ రోజుకు చేరిన సెర్ప్ ఉద్యోగుల సమ్మె
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 23 :ఇరవై ఐదవ రోజుకు చేరుకున్న సెర్ప్ ఉద్యోగుల సమ్మె ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న మహేష్, శ్యామ్ రావు, శంకర్, విజయ్ కుమార్, రాజేశ్వరి, హనుమంత రావు, సుజాత, స్వర్ణ లు అన్నారు. జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదుట . తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ నిరసన తల పట్టి ఇరవై ఐదు రోజు లైన ప్రభుత్వం పట్టించుకోక పోవడం శోచనీయమని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
No comments:
Post a Comment