బాలిక అదృశ్యం కేసు నమోదు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 03 : రెబ్బెన మండలం కొమురవెల్లి గ్రామానికి చెందిన నాయిని భాగ్యలక్ష్మి (17) అనే యువతి గత నెల 29 వ తేదీ రాత్రి నుంచి కనిపించకుండా పోయినట్లు అమ్మాయి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రెబ్బెన ఎస్సై తెలిపారు.
No comments:
Post a Comment