రేణుక ఎల్లమ్మ దేవాలయం లో విగ్రహ ప్రతిష్టాపన
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 27 : రెబ్బెన మండల కేంద్రంలో బుధవారంనాడు నూతనముగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ దేవాలయం లో విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవముగా,వేదపండితుల చేయజ్ఞ యాగాదులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ కోవాలష్మి హాజరయ్యారు. భక్తులు అధికసంఖ్యలో హాజరై తమ భక్తి ప్రపత్తు;లు చాటుకొన్నారు. స్థానిక గౌడ కులస్తులు,భక్తులు, ప్రజా ప్రతినిధులు తమవంతు సహాయ సహకారాలు అందించుకొని ఈ నూతన ఆలయ నిర్మాణాన్ని గావించారు. . విగ్రహ ప్రతిష్టాపన అనంతరం అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.
No comments:
Post a Comment