Thursday, 7 September 2017

 సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష 

 సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష 


 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 07 ;    బెల్లంపల్లి  ఏరియా సింగరేణిలో అక్టోబర్ ఐదవ తేదీన జరిగే  గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల ఏర్పాట్లపై అసిస్టెంట్ లేబర్ కమీషనర్  ఎం  ,ఆర్ ఎల్ సాహు ఆధ్వర్యంలో  లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ రమేష్,బెల్లంపల్లి ఎస్ ఓ టు  జి ఎం కొండయ్య,బెల్లంపల్లి ఏరియా ఎన్నికల సమన్వయ కర్త చిత్తరంజన్ కుమార్  లు బెల్లంపైల్ ఏరియా లోని ఇవిద గనులలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి తగిన సూచనలు ఇచ్చ్చారు. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ కిరణ్, డీ ఫై పి   ఎం   సుదర్శనం  పాల్గొన్నారు.

No comments:

Post a Comment