సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన సెప్టెంబర్ 07 ; బెల్లంపల్లి ఏరియా సింగరేణిలో అక్టోబర్ ఐదవ తేదీన జరిగే గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల ఏర్పాట్లపై అసిస్టెంట్ లేబర్ కమీషనర్ ఎం ,ఆర్ ఎల్ సాహు ఆధ్వర్యంలో లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ రమేష్,బెల్లంపల్లి ఎస్ ఓ టు జి ఎం కొండయ్య,బెల్లంపల్లి ఏరియా ఎన్నికల సమన్వయ కర్త చిత్తరంజన్ కుమార్ లు బెల్లంపైల్ ఏరియా లోని ఇవిద గనులలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి తగిన సూచనలు ఇచ్చ్చారు. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ కిరణ్, డీ ఫై పి ఎం సుదర్శనం పాల్గొన్నారు.
No comments:
Post a Comment