తెలంగాణ విమోచ దిన సందర్బంగా జండా ఆవిష్కరణ
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 17 ; తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా చే[పెట్టేవరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని కొమురం బీమ్ జిల్లా బీజేపీ అధ్యక్షులు జేపీ పొడేలు అన్నారు ఆదివారం రెబ్బన మండలం లోని గోలేటి బీజేపీ కార్యాలయం లో జెండాను ఎగురవేసారు అలాగే జిల్లాలోని 15 మండలాలలో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ విమోచన దినోస్తవాన్ని అఫిఫాబాదు లో బీజేపీ మండల అధ్యక్షుడు ఖండ్రా విశాల్, రెబ్బన మండల అధ్యక్షుడు కుందారపు బాలకృష్ణ లు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో కేసరి ఆంజనేయులు గౌడ్, ,మధుకర్, కృష్ణ కుమారి, చక్రపాణి, మల్లిక్, శేఖర్, రాజేశ్వర్, సునీల్ చౌదరి, సాయి, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment