Friday, 29 September 2017

మార్కండేయ స్వచ్చంధ సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానశిబిరం

మార్కండేయ స్వచ్చంధ సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానశిబిరం 
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 29 :   కోండా లక్ష్మణ్ బాపూజి జయంతి సందర్బముగా శుక్రవారము కాగజ్ నగర్ ESI HOSPITAL,  నందు శ్రీ మార్కండేయ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్వర్యంలో తలసిమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల కొరకు  రక్తదాన శిబిరము ఏర్పాటు చేయటం జరిగింది. 21 మంది రక్తదాతలు రక్తదానం చేసారు.  ఈకార్యక్రమములో శ్రీ మార్కండేయ స్వచ్ఛంద సేవా సంస్థ వ్వవస్థాపకులు దాసరి నాగరాణి వెంకటేష్, సభ్యులు  కోండా విజయ్, ధన్ రాజ్ మరియు బాజాపా సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ కొంగ సత్యనారాయణ, Red cross society కన్వీనర్ డా|| శ్రీనివాస్, డా|| విద్యాసాగర్,  రాష్ట్ర పద్మ శాలి సంఘ వైస్ ప్రసిడెంట్ నల్ల కనకయ్య, జిల్లా జాగృతి కన్వీనర్ పర్శ చంద్రశేఖర్,T WTU జిల్లా అద్యక్షులు CH ప్రసాద్, TUTF జిల్లా అధ్యక్షులు విశ్వ ప్రసాద్,  లక్ష్మణ్ సేవా సదన్ సోసైటి గౌరవ ప్రదాన కార్యదర్శి బోద్దున బాపూజి, బిసి వెల్పర్ మాజి అద్యక్షులు మార్త సత్యనారాయణ, జిల్లా మహిళా ప్రదాన కార్యదర్శి మామిడాల మమత, జాగృతి తాలూకా కన్వీనర్ జంగం లక్ష్మయ్య, మాచర్ల శ్రీనివాస్, హనుమండ్ల రాజన్న, కోడం రవిందర్, దోమల సురవర్ధన్, అవదూత శ్రీనివాస్, పేరాల శివ, వనమాల శ్రీకాంత్, వనమాల గణేష్, ఈర్ల సునిల్  ప్రతి ఒక్క రక్తదాతాకు తలసిమియా, సికిల్ సెల్ సొసైటీ తరుపున మరియు మంచిర్యాల్ రెడ్ క్రాస్ సొసైటీ తరుపున ధన్యవాదములు తేలిపారు.

No comments:

Post a Comment