మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 13 ; రెబ్బెన మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఏ నెల పద్దెనిమిదిన ఉదయం 11. 30 నిమిషాలకు రెబ్బెన ప్రజాపరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో జరుపుటకు నిర్ణయించడమైందని కావున గౌరవ సభ్యులందరు సమావేశమునకు సకాలములో హాజరుకాగలరని ఎం పి డి ఓ సత్యనారాయణ సింగ్ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
No comments:
Post a Comment