శనివారం గోలేటిలో డయల్ యువర్ జీఎం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 14 ; బెల్లంపల్లి ఏరియా గోలేటి టౌన్ షిప్ లోని ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో తేదీ 16-09-2017 శనివారం రోజున డయల్ యువర్ జీఎం కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నామని,ఏరియాలోని ఉద్యోగులు,కార్మికులు,వారి కుటుంభ సభ్యులు వారి వారి నసమస్యల పరిష్కారం కోసం ఫోన్ చేసి నేరుగా జీఎం దృష్టికి సమస్యలు తీసుకురావచ్చని ఏరియా అధికార ప్రతినిధి సుదర్శన్ తెలిపారు. జిఎంతో ఫోన్ లో మాట్లాడడానికి 08735-231100 నంబరు కు డయల్ చెయ్యాలని కోరారు.ఈ అవకాశాన్ని కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
No comments:
Post a Comment