Wednesday, 6 September 2017

అధికారుల నిర్లక్ష్యం వాళ్ళ లబ్దిదారురులకు ఇబ్బందులు

అధికారుల నిర్లక్ష్యం వాళ్ళ లబ్దిదారురులకు  ఇబ్బందులు 


    కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 06:     ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలను చేపడుతున్నప్పటికీ  కొందరి  అధికారుల నిర్లక్ష్యం వాళ్ళ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అన్నారు. వాంకులం మాజీ సర్పంచ్ జాదవ్ ప్రేమ్  దాస్ అన్నారు. బుధవారం రెబెనా మండలం  ఎంపిడిఓ కార్యాలయంలో వినతి పత్రం అందచేశారు.అనంతరం  మళ్లాడుతూ  వితంతు పింఛన్లు, వృద్ధ్యాప్య పింఛన్ లు  పై కలెక్టర్ కు  దరఖాస్తులు చేసుకున్నారని ఆయన స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో గతంలో ఎన్నిసార్లు దరఖాస్తు  చేసుకున్న సదరు అధికారులు పట్టించు కోవడం లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిప్రి సంత, జబోరే తారాబాయి,బోయిరి నాగుబాయి, కంటే మిట్టబాయి,  బి నిర్మల తదితరులు ఉన్నారు.   

No comments:

Post a Comment