Monday, 18 September 2017

సమస్యల పరిష్కారానికి కృషి

సమస్యల పరిష్కారానికి కృషి 
 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 18 ;    సమస్యల పరిష్కారానికి కృషి చేసతమని  ఎంపి పి సంజీవ్ కుమార్ ఏర్పాటు చేసిన  సర్వసభ్య సమావేశం లో అన్నారు.   సోమవారం రెబ్బెనఎంపి  డి ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన  సర్వసభ్య సమావేశం లో పలు సమస్యలను సంభందిత  అధికారులతో  చర్చించి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తామనిఅన్నారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్,జెడ్ పి  టి సీ బాబురావు,తహసీల్దార్ రమేష్ గౌడ్, , ఎం పి  డి ఓ సత్యనారాయణ సింగ్, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment