కొండ లక్ష్మన్ బాపూజీ 102వ జయంతి వేడుకలు
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 27 : కొండ లక్ష్మన్ బాపూజీ 102వ జయంతి వేడుకలను రెబ్బెన మండ లం లోని అతిథి గృహంలో బిసి ఐక్య సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా బిసి ఐక్య సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు కేసరి ఆంజనేయులుగౌడ్ జిల్లా కార్యదర్శి భోగె ఉపేందర్ ఆయన ఫోటో కు పూలమాల అలంకరించి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమములో బీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాచకొండ రాజు బిజెపి మండల అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ ప్రధాన కార్యదర్శి మల్రాజు రాంబాబు రజక సంఘం మండలాధ్యక్షుడు రామడుగుల శంకర్ సాగర్ గౌడ్ కిసాన్ మొర్చ జిల్లా అధ్యక్షుడు యలమంచి సునీల్ చౌదరి బీజేవైఎం మండల అధ్యక్షులు ఇగురపూ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment