దుర్గానవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 21 : రెబ్బెన మండలం ఇందిరానగర్లో శ్రీ కనక దుర్గ దేవి మరియు మహంకాళి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా పూజారీ దేవరా వినోద్ ఆద్వర్యంలో నిర్వహించడాం జరిగింది. ఈ కార్యక్రమానికి కాగజ్ నగర్ నియోజకవర్గం ఎం ల్ ఏ కోనేరు కొనప్ప , ఆసిఫాబాద్ ఎం ల్ ఏ కోవ లక్ష్మి రేబ్బన తహసీల్దార్ రమేష్ గౌడ్ , మరియు అభినవ సంతోష్ ఐ బి తాండుర్ ఆలయం అద్యక్షులు మోడె o తిరుపతి గౌడ్ ,ఉపదక్షులూ కొత్రాంగి శ్రీనివాస్ లు , ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అన్న దాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
No comments:
Post a Comment