భూ వివాదాలపైఅర్జీల స్వీకరణ
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన సెప్టెంబర్ 08 ; భూ వివాదాలపై రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు ఆసిఫాబాడ్ జాయింట్ కలెక్టర్ అశోక్ రెబ్బెన తహసీల్దార్ కార్యాలయంలో మండలమునకు సంబంధించి భూ వివాదాలపై అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలపై సత్వరమే స్పందించి ,వాటిని పరిష్కరించాలని తహసీల్దార్కు సూచించారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన తహసీల్దార్ రమేష్ గౌడ్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
No comments:
Post a Comment