రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ డగ్డం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 19 ; ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం సి ఐ టి యూ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ డగ్డం చేసారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు త్తెలిపారు..రాష్ట్రంలో మూతపడిన కర్మాగారాలను పునరుద్దరించాలని, ఫ్యాక్టరీల రిజిస్ట్రేషన్లను నులభై ఐదు రోజులలో పూర్తిచేయాలని, పనికి తగిన వేతనం ఇవ్వాలని, నిత్యావసర ధరలను అదుపుచేయాలని, కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులూ దినకర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment