కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 22 : రెబ్బెన మండలం ఇందిరా నగర్ మహంకాళీ ఆలయంలో బా లా త్రిపురసుందరి దేవి అలంకారంలో కొలువుదీరిన దుర్గ దేవి , పూజలో శుక్రవారంనాడు అసిఫాబాద్ సర్పంచ్ మర్సుకోల సరస్వతీ తిరుపతి దoపంతులు దర్శించుకొనిప్రత్యేక పూజలు జరిపారు. . భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అస్సిసులను పొందారు, పూజారి దేవర వినోద్ పూజలను శాస్త్రోక్తముగా నిర్వహించి అమ్మవారి తీర్ధ ప్రసాదములను అందచేశారు.
No comments:
Post a Comment