Wednesday, 6 September 2017

పిడుగు పాటుకు ఒకరు మృతి

పిడుగు పాటుకు ఒకరు మృతి 


     కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 06:  రెబ్బెన   మండలంలోని ఖైర్గం  గ్రామంలో  నాయిని పోచయ్య (50)అనే వ్యక్తి పిడుగు పోటుకు మృతి చెందాడు. ఈమేరకు రెబ్బెన ఎసై నరేష్ కుమార్  పంచనామా నిర్వహించారు.  సంఘటన స్థలానికి  సర్పంచ్ సులోచన,  మాజీ సర్పంచ్ వెంకటేష్ తదితరులు చేరుకొని చేరుకొని సందర్శించరు . మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. 

No comments:

Post a Comment