Wednesday, 26 February 2020

క్రీడలతో మానసిక ఉల్లాసం


రెబ్బెన : క్రీడలు మానసిక వికాసానికి కాకుండా శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపకరిస్తాయి  అని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కొండయ్య అన్నారు. శనివారం గోలేటి భీమన్న  స్టేడియంలో సింగరేణి  9 పాఠశాల విద్యార్థులు కు అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు.  ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను క్రీడల్లో పాల్గొని మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు.  ఈ క్రీడల్లో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఎటువంటి డిఎం సాయిబాబాగా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రావు పర్సనల్ మేనేజర్ లక్ష్మణ్ రావు రామశాస్త్రి సీనియర్ పీవో కార్యదర్శి      కృష్ణ కుమార్ సూపర్వైజర్ లు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment