రెబ్బెన : క్రీడలు మానసిక వికాసానికి కాకుండా శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపకరిస్తాయి అని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కొండయ్య అన్నారు. శనివారం గోలేటి భీమన్న స్టేడియంలో సింగరేణి 9 పాఠశాల విద్యార్థులు కు అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను క్రీడల్లో పాల్గొని మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. ఈ క్రీడల్లో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఎటువంటి డిఎం సాయిబాబాగా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రావు పర్సనల్ మేనేజర్ లక్ష్మణ్ రావు రామశాస్త్రి సీనియర్ పీవో కార్యదర్శి కృష్ణ కుమార్ సూపర్వైజర్ లు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment