రెబ్బెన : సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రెబ్బెన ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలను నాటారు. బంగారు తెలంగాణ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేపట్టని చేపట్టని మహోన్నత సంక్షేమ కార్యక్రమా లను మన ముఖ్యమంత్రి చేపట్టారని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ పుట్టినరోజు సందర్భంగా చేతులు దాటి హరిత తెలంగాణ కు కృషిచేయాలని అని కోరారు ఈ కార్యక్రమంలో లో ఎంపీపీ సౌందర్య,సర్పంచ్ అహల్యాదేవి, fro పూర్ణిమ, trs నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment