Wednesday, 26 February 2020

బాలికలు మగవారితో సమానంగా ఎదుగలి

రెబ్బెన : బాలికలు ఆరోగ్యం, విద్యా, సామాజికంగా మగవారితో సమానంగా ఎదుగలని ఎంపిపి జుమ్మిడి సౌందర్య ఆనంద్, జడ్పిటిసి సంతోష్ లు అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలం లోని గంగాపూర్  కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జాతీయ బాలికల దినోత్సవని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ పూర్ణచెందర్ ,సర్పంచ్ వినోద మధునయ్య, ఆనంద్,  శ్రీనివాస్,  పద్మ,  దేవేందర్   తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment