Wednesday, 26 February 2020

వీర జవాన్లను స్మరిస్తూ ర్యాలీ

రెబ్బెన : గత ఏడాది  ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 40మంది వీర జవానుల ను స్మరిస్తూ"" i stand ఫర్ ద నేషన్ ""పేరుతో మరణించిన సైనికులకు  నివాళులు అర్పించే కార్యక్రమాన్ని  రెబ్బెన మండల యూత్ టీమ్ ఆధ్వర్యంలో లో లో శుక్రవారం ప్రధాన రహదారులపై విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి మౌనం పాటించారు. మండలం నక్కల కూడా ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించడరు.    వారు మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ సురక్షితంగా సంతోషంగా ఉంటున్నాం అంటే దానికి కారణం సరిహద్దుల్లో దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మన సైనికులే అలాంటి మన సైనికులపై దాడి జరగడం చాలా బాధాకరమైన విషయం వారి ఆత్మకు శాంతి కలగాలని అందరూ దేశభక్తిని పెంపొందించుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు.

No comments:

Post a Comment