Wednesday, 26 February 2020

వ్యవసాయ భూములకు పట్టాలు ఇప్పించాలి

రెబ్బెన :  రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామ శివారులో గత ఐదు సంవత్సరాల నుండి కాసు‌‌తు చేస్తున్న రైతులుకు  పాస్ పుస్తకాలు అందించాలని సర్పంచ్ వినోద అన్నారు. సోమవారం  రెబ్బెన తాసిల్దార్ కార్యాలయంలో ఉపా తాసిల్దార్ పిట్టల సరిత కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ 83, 99 సర్వే నెంబర్లో గల భూమిని గత ఐదు సంవత్సరాల 12 కుటుంబాల రైతులు  వ్యవసాయం చేసుకుంటూ  జీవనాన్ని సాగిస్తున్న వారికి  పట్టా పాసు పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. వీరితో పాటు తదితర రైతులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment