Wednesday, 26 February 2020

అంబుర్రాన్ని అంటిన గణతంత్ర సంబురాలు

రెబ్బన ;     ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగా మనకు స్వతంత్రం సిద్ధించింది అని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉందని బెల్లంపల్లి ఏరియా జిఎం కొండయ్య అన్నారు.  ఆదివారం  7 1 గణతంత్ర దినోత్సవం సందర్బంగా గోలేటిలోని భీమన్న స్టేడియం లో జరిగిన సంబరాలలో  ముందుగా జీఎం పాఠశాల విద్యార్థులతో వందన స్వీకారం పొంది,  అనంతరము మాట్లాడారు .   ఒకే ఒక్కడు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మంచి పౌరులుగా జీవించాలని అందరు. సింగరేణి సేవ సంస్థ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి శిక్షణలు ఇచ్చ్చామని తెలిపారు.  గణతంత్ర దినోత్సవం సందర్బంగా జీఎం ప్రత్యకముగా  తయారు చేసిన  వాహనంలో వచ్చారు . వివిధ పాఠశాల విద్యార్థులు చేసిన   డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి . ఈ కార్యక్రమములో     సేవ అధ్యక్షురాలు లక్ష్మీ కుమారి కొండయ్య  ఎ సె ఓ టు  జిఎం సాయి బాబా ,   టీబీజీకేఎస్  వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస రావు ప్రతినిధి పురుషోత్తం రెడ్డి మేనేజర్ లక్ష్మణరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment