రెబ్బన ; ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగా మనకు స్వతంత్రం సిద్ధించింది అని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉందని బెల్లంపల్లి ఏరియా జిఎం కొండయ్య అన్నారు. ఆదివారం 7 1 గణతంత్ర దినోత్సవం సందర్బంగా గోలేటిలోని భీమన్న స్టేడియం లో జరిగిన సంబరాలలో ముందుగా జీఎం పాఠశాల విద్యార్థులతో వందన స్వీకారం పొంది, అనంతరము మాట్లాడారు . ఒకే ఒక్కడు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మంచి పౌరులుగా జీవించాలని అందరు. సింగరేణి సేవ సంస్థ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి శిక్షణలు ఇచ్చ్చామని తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్బంగా జీఎం ప్రత్యకముగా తయారు చేసిన వాహనంలో వచ్చారు . వివిధ పాఠశాల విద్యార్థులు చేసిన డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి . ఈ కార్యక్రమములో సేవ అధ్యక్షురాలు లక్ష్మీ కుమారి కొండయ్య ఎ సె ఓ టు జిఎం సాయి బాబా , టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస రావు ప్రతినిధి పురుషోత్తం రెడ్డి మేనేజర్ లక్ష్మణరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment