రెబ్బెన :. మండలంలోని ఇందిరానగర్ గ్రామ పంచాయతీ పరాధీ లోని 5వ వార్డు లో cc రోడ్డు 2.5లక్షలDMFT నిధులతొ సర్పంచ్ దుర్గం రాజ్యలక్ష్మి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు దుర్గం లక్ష్మీ నాయకులు తిరుపతి మోడెం తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment