Wednesday, 26 February 2020

సిసి రోడ్డు పనులు ప్రారంభం

రెబ్బెన :.  మండలంలోని ఇందిరానగర్  గ్రామ పంచాయతీ పరాధీ లోని 5వ వార్డు లో cc రోడ్డు 2.5లక్షలDMFT నిధులతొ సర్పంచ్ దుర్గం రాజ్యలక్ష్మి  గురువారం  ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో  వార్డ్ సభ్యులు దుర్గం లక్ష్మీ  నాయకులు తిరుపతి మోడెం తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment