Wednesday, 26 February 2020

నేడు సిపిఐ మండల నిర్మాణ సభ

 రెబ్బెన : మండలం  లోని గోలేటి  ఏఐటీయూసీ భవనం లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు  సీపీఐ మండల నిర్మాణ సభ కార్యక్రమం నిర్వహించడం  జరుగుతుందని సీపీఐ మండల కార్యదర్శి రాయిల్లా నర్సయ్య  సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిలు గా సీపీఐ రాష్ట్ర కార్యదర్శ వర్గ సభ్యులు ( x mla ) గుండా మల్లేష్ , సీపీఐ కొమురం భీమ్ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ     హాజరుకానున్నారు. కావున పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని  కోరారు.

No comments:

Post a Comment