Wednesday, 26 February 2020

గ్రామాభివృద్ధిల ప్రజల పాలు పంచుకోవాలి

 రెబ్బెన : గ్రామాల అభివృద్ధి కోసం గ్రామంలో ఉన్న ప్రజలు కలిసికట్టుగా ముందుకు వెళ్ళి ప్రతిఫలం లో పంచాయతీ ఉంచేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పిడి వెంకట్ సైలస్ అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలం లోని వన్ కులం రాంపూర్ తక్కలపెల్లి రోళ్ళపాడు గ్రామ పంచాయతీలో ఆయన పర్యటించారు. నర్సరీ డంపింగ్ యార్డ్ తదితర అంశాల నో నో నో అడిగి తెలుసుకున్నారు.  మాట్లాడుతూ పల్లె పల్లె పల్లె ప్రగతి లో గ్రామాలు పరిశుభ్రంగా పచ్చదనంతో ఉండాలన్నారు. కార్యక్రమంలో సి పి ఓ కృష్ణయ్య  ఎం పి పి సౌందర్య జెడ్ పి టి సి సంతోష్ సర్పంచ్    హనుమక్క  ఎం పి డి ఓ సత్యన్నారాయణ సింగ్ ఎం పి టీ సి సంగం శ్రీనివాస్, తదితరులు  పాల్గొన్నారు


No comments:

Post a Comment