Wednesday, 26 February 2020

గోలేటి కి చెందిన కేసరి అలేఖ్య కు నోబెల్ వరల్డ్ రికార్డులో స్థానం

  రెబ్బెన : ఈ నెల 2వ తేదీన బెంగళూరు లో నిర్వహించిన విశ్వ సంస్కృతిగా సంభ్రమ 2020లో రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన కేసరి అలేఖ్య గారికి నోబల్ వరల్డ్ రికార్డులో స్థానం లభించింది. ఆదివారం బెంగళూరులో వత్తురు 3g మందిరంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఏకధాటిగా 12 గంటల పాటు నిర్వహించిన సామూహిక సూర్యనమస్కారాల్లో పాల్గొన్నందుకు ఈ అవార్డు దక్కినట్లు యోగ ప్రచారసమితి రాష్ట్ర అధ్యక్షులు రేవెల్లి రాజలింగు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి M. ప్రసాద్. రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేముల రమేష్. రాష్ట్ర కోచ్ బోయ ఉమా. జిల్లా ఇన్చార్జి కేసరి ఆంజనేయులు గౌడ్ అభినందనలు తెలిపారు.

No comments:

Post a Comment