Wednesday, 26 February 2020

ఉన్ని దుస్తులు పంపిణీ

రెబ్బెన : మండలం లోని  పులి కుంట  గ్రామ పంచాయతీ లో గల మూడు ప్రభుత్వ ప్రాధిమిక పాఠశాలల  విద్యార్థులకు  రాష్ట్ర నీటి పారుదల శాఖ వారి ఉద్యోగుల ఆధ్వర్యంలో  ఉచితం గా ఉన్ని దుప్పట్లు  రాత పుస్తకాలు మరియి పెన్నులు  పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమం నకు  గ్రామ సర్పంచ్  బుర్స పోషమల్లు  సూ పరెండెంట్ అఫ్ ఇంజనీర్  శ్రీ విష్ణు ప్రసాద్, వారి ఉద్యోగ సిబ్బంది పగిడి అరుణ,  పగిడి  జనార్దన్   రమణా రెడ్డి, ఆన్వేష్,   గ్రామ పంచాయత్ సెక్రటరీ సరిత  ఆయా పాఠశాల ల ప్రధానోపాద్యాయలు  ఉపాధ్యాయలు  మరియు గ్రామస్తులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment