రెబ్బెన : తెలంగాణ ప్రభుత్వం లో గ్రామ గ్రామాలకు అభివృద్ధి పనులు జరుగుతాయని రెబ్బెన ఎంపీపీ జుమ్మిడి సౌందర్య ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని తుంగెడ గ్రామంలో డి ఎం ఎఫ్ టి నిధుల నుండి 10 లక్షల రూపాయల సీసీ రోడ్, సైడ్రన్ కు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ లోని ప్రతి గ్రామ గ్రామాలలో అభివృద్ధి పనులు అభివృద్ధి పనులు తెరాస ప్రభుత్వం హయాంలోనే జరుగుతున్నాయని zp చైర్మన్ కోవ లక్మి మేడం కేటాయించిన సీసీ రోడ్డులతొ ప్రజలకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో తుంగడ సర్పంచ్ పెంటయ్య, ఉప సర్పంచ్ సాయికృష్ణ, గోపాల్, మాజీ సర్పంచ్ భగవాన్, smc ఛైర్మన్ తిరుపతి, నాయకులు డాక్టర్లు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment