Wednesday, 26 February 2020

గాలి కుంటు వ్యాధి టీకాలను వేయించాలి

రెబ్బెన    పశువులకు గాలి కుంటు  వ్యాధి టీకాలను వేయించాలని    రెబ్బెన సర్పంచ్ అహల్య దేవి అన్నారు.    శనివారం  మండలంలోని పుంజుమేరగుడా గ్రామంలో అవులకు , గేదెలకు  ఉచితంగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను మండల పశువైద్యాధికారి డాక్టర్ సాగర్  ఆధ్వర్యంలో పశువులకు గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలను వేశారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ తప్పని సరిగా టీకాలను పశువులకు వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ - పుష్పాలత పశు వైద్య సిబ్బంది తదితర రైతులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment