Wednesday, 26 February 2020

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

 రెబ్బెన : భారత స్వాతంత్ర పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 123వ జయంతిని గురువారం రెబ్బెన మండలం  నక్కల గూడ   ప్రాథమిక పాఠశాలలో  నిర్వహించరుు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  రెబ్బెన స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ .స్వర్ణ లత  హాజరయ్యారు .  నేతాజీ సుభాష్ చంద్రబోసు చిత్రపటానికిిి పూలమాలలు వేశారు. అనంతరం మాట్లాడుతూ మాట్లాడుతూ  స్వతంత్రం కోసం పోరాడిన మహా యోధుడు నేతాజీ అని జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యం కోసం పోరాడాలని తెలియజేశారు  ఈ కార్యక్రమంలోపాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్   హై స్కూల్ ఉపాధ్యాయులు మేడి చరణ్ దాస్ , ఎస్ ఆర్ కె ప్రభాకర్ రావు , బి. సుదేవి  పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

No comments:

Post a Comment