రెబ్బెన : మండలం లోని నవేగామ్ గ్రామంలో అవులకు , గేదెలకు ఉచితంగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను శుక్రవారం పశు వైద్య సిబ్బంది వెటర్నరీ డాక్టర్ సాగర్ ఆధ్వర్యంలో 146- ఆవులు 6 - గేదెలు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవేగాం సర్పంచ్ వడాయి మాధవి, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment