Wednesday, 26 February 2020

హెల్మెట్ తప్పకుండా ధరించాలి : ఎసై దీకోండ రమేష్

రెబ్బెన : వాహనదారులు  ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ  తూ  హెల్మెట్ ప్పకుండా ధరించాలని ఎసై దీకోండ రమేష్  సూచించారు ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలో ద్విచక్ర వాహనదారులకు హైల్మేట్ పై అవగాహన కర్యక్రమన్ని  నిర్వహించారు .  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హైల్మేట్ తప్పనిసరిగా దరించాలని ప్రయాణం చేసేటప్పుడు  ప్రణనికి రక్షణగా ఉండి  ప్రణాలను కపడుతుందని అన్నారు అలాగే పాటిస్తూ ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. వీరితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment