రెబ్బెన ; మండలం లోని తక్కళ్ళ పల్లి , రోల్లపాడు గ్రామాల్లో గల 284 గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందును ఆదివారం మండల పశువైద్యాధికారి డాక్టర్ సాగర్ ఆధ్వర్యంలో పంచాయతీల్లో సర్పంచులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తక్కళ్ళపల్లి సర్పంచ్ - మడే శంకర్ రోళ్ల పాడు సర్పంచ్ - మంజిలి హనుమక్క MPTC - సంగం శ్రీనివాస్ వార్డ్మెంబెర్స్ - సరిత , లక్ష్మీ పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment