రెబ్బెన : మండలం లోని పులికుంట గ్రామంలో అవులకు , గేదెలకు ఉచితంగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను మంగళవారం అం పశు వైద్య సిబ్బంది వెటర్నరీ డాక్టర్ సాగర్ ఆధ్వర్యంలో 153 - ఆవులు 4 - గేదెలు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పులికుంట సర్పంచ్ పోషమల్లు పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment