Thursday, 31 May 2018

సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మరాదు

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 31 ; (రెబ్బెన) ; సోషల్ మీడియా వాట్స్ అప్  లో  వస్తున్న వదంతులు నమ్మి ఇబ్బందులకు  గురికావద్దని రెబ్బెన సీఐ పురుషోత్తమ్ చారి గురువారం నాడు ఖైరుగూడ ప్రజలతో అవగాహనా సదస్సు నిర్వహించారు.సదస్సులో సీఐ  మాట్లాడుతు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మేసేజ్ లు,వీడియోలు వస్తున్న సంగతి తెలిసిందేనని చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి  చంపేస్తున్నారంటూ వదంతులు నమ్మి  ప్రజలు బయాందోనళకు గురై ఇబ్బందులకు పడద్దు అన్నారు.ఏదైనా అత్యవసర సమయాల్లో డైల్ 100 తెలిపితే వెంటనే స్పందిస్తామని తెలిపారు. అదే విదంగా 5 సంవత్సరాలు నిండిన  పిల్లలను బడిలో చేర్పించి విద్యను అభ్యసించే విదంగా తల్లిదండ్రులు పిల్లలను పాటశాలల్లో చేర్పించాలన్నారు. నిషేదిత గుట్కా,మద్యం గ్రమాల్లో అమ్మరాదని ఎవరైనా అసాంగిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్య చర్యలు తీసుకోబడును అన్నారు.అవగాహనా సదస్సులో రెబ్బెన ఎస్ఐ శివకుమార్,పోలీస్ సిబ్బంది గ్రమ ప్రజలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment