కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 4 ; అసిఫాబాద్ మండలంలోని గూడెంఘట్ గ్రామంలో ఈరోజు తెల్లవారు రాత్రి 03.00 గంటల సమయంలో పొలాగని మల్లేష్ కు చెందిన గొర్రెల మంద పై వీధి కుక్కలు దాడి చేయగా 7 గొర్రెలు మృతువాత పడినట్లు, గొర్రెల లో 5 తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసినవి కూడా ఉన్నయని 8 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయని,దాదాపుగా 50వేల నుండి 70 వేల వరకు నష్టం వాటిలిందని అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
No comments:
Post a Comment