కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 22 ; రెబ్బెన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెరాస మహిళా విభాగం నుంచి మన్యం పద్మ,అన్నపూర్ణ అరుణ ల ఆధ్వర్యంలో మంగళవారం గర్భిణీ స్త్రీలకు అల్పాహారం పంపిణి చేసారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు.ప్రభుత్వాస్పత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు ప్రతి మంగళవారం మా వంతుగా సేవా దృక్పధం తో అల్పాహారం పంపిణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని అన్నారు..తెరాస మహిళా విభాగం తరుపున భవిష్యత్ లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామన్నారు.ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శెంకరమ్మ,డా:కుమార స్వామి,భాగ్య లక్ష్మి ఎస్ ఎన్,లావణ్య,కె రవి,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Tuesday, 22 May 2018
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పులిహోర పంపిణి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 22 ; రెబ్బెన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెరాస మహిళా విభాగం నుంచి మన్యం పద్మ,అన్నపూర్ణ అరుణ ల ఆధ్వర్యంలో మంగళవారం గర్భిణీ స్త్రీలకు అల్పాహారం పంపిణి చేసారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు.ప్రభుత్వాస్పత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు ప్రతి మంగళవారం మా వంతుగా సేవా దృక్పధం తో అల్పాహారం పంపిణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని అన్నారు..తెరాస మహిళా విభాగం తరుపున భవిష్యత్ లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామన్నారు.ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శెంకరమ్మ,డా:కుమార స్వామి,భాగ్య లక్ష్మి ఎస్ ఎన్,లావణ్య,కె రవి,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment