Wednesday, 30 May 2018

గ్రామ సభల్లో పట్టాదారు పాసుపుస్తకాలు తప్పులు సవరించుకోవాలి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 30; రెబ్బెన ; గ్రామ సభల్లో పట్టాదారు పాసుపుస్తకాలు తప్పులు సవరించుకోవాలని తాసిల్దార్ సాయన్న అన్నారు బుధవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.వివిధ తారీఖులు వారీగా రెవెన్యూ సి బ్రాంది గ్రామాల్లో దరఖాస్తులు తీసుకుని పట్టాపాసు పుస్తకాలు మరియు  ఎకరాల విస్తీర్ణం కుల మార్పులు భూ స్వభావము తప్పుగా నమోదు అయితే మరియు  ఫోటో ఆధార్ కార్డు విరాసత్ కొరకు  దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

No comments:

Post a Comment