కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (రెబ్బెన) మే 16 ; తెలంగాణ రాష్ట్ర ప్రభత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ద్వారా చెక్కుల పంపిణీని రెబ్బెన మండలం లోని నేర్పల్లి , కొమురవెల్లి, గ్రామాలలో బుధవారం నిర్వహించారు. ఈ గ్రామాలలో ఎంపిపి సంజీవ్ కుమార్ తహసీల్దార్ సాయన్న ఏవో మంజుల లు రైతు బంధు చెక్కులు,కొత్త పట్టా పాసుపుస్తకాలు పంపిణి చేసారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతు పంటల పెట్టుబడికి ముందస్తుగా ఇస్తున్న చెక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో , రెబ్బెన ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్, వి ఆర్ ఓ ఉమ్లాల్, ఆర్ ఐ ఊర్మిళ , ఏ ఈ ఓ అర్చన , ఏఈఓ రాకేష్, నాయకులు వి రమేష్ పి శ్రీనివాస్ గౌడ్, వి శ్రీనివాస్ ,చెన్న సోమశేఖర్ రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతు పంటల పెట్టుబడికి ముందస్తుగా ఇస్తున్న చెక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో , రెబ్బెన ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్, వి ఆర్ ఓ ఉమ్లాల్, ఆర్ ఐ ఊర్మిళ , ఏ ఈ ఓ అర్చన , ఏఈఓ రాకేష్, నాయకులు వి రమేష్ పి శ్రీనివాస్ గౌడ్, వి శ్రీనివాస్ ,చెన్న సోమశేఖర్ రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment