కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 22 ; రెబ్బెన మండలం గోలేటి లో మంగళవారం శ్రీ కోదండరామలయం అధిక జేష్ఠ మాసాన్ని పురస్కరించుకొని సంతోష్ శర్మ ఆద్వర్యం లో లోక కళ్యాణార్థమై హారేరామ హారేకృష్ణ లక్ష సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు కోదండ రామాలయంలో జేష్ఠ మాస సందర్బంగా ప్రజల సుఖ సంతోషాల కోసం ప్రత్యేక పూజలు నిర్వ్హయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో భక్త మహశేయులు మరియు హనుమాన్ సేవసమితి సభ్యులు గోలేం విలాస్.పోటు శ్రీధర్ రెడ్డి మూతే సత్యనారాయణ.జనగామ విజయ్ కుమార్.మంతెన రమేష్.పేట స్వామి మరియు మహిళ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment