కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; అక్టోబరు 5 ; రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో వాడే ఈవిఎం మిషన్ల వినియోగంపై అవగాహన పెంచుకొని ఓటుహక్కును ను సద్వినియోగం చేసుకోవాలని రెబ్బెన మండల ఆర్ ఐ ఊర్మిళ అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలం లోని నవేగం, ఎడవల్లి, ఖైర్ గావ్ గ్రామాల లోని ఓటర్లకు ఈవీఎంల వినియోగంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఈవిఎం ద్వారా తన ఓటును ఏ విధంగా వినియోగించుకోవాలో చూపించారు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈవిఎంలు పని చేస్తాయని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఓటర్లను ఇవిఎం మిషన్ ద్వారా ఓటు వేసే విధానం వివరిస్తూ ఓటర్లతో ఈవీఎం మిషన్లతో ఓటు వేసే పద్ధతిని ప్రత్యక్షంగా చూపించారు. ఈ కార్యక్రమంలోవి ఆర్ ఓ ఉమల్ తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment