కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 21 : పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో రెబ్బెన మండలం గోలేటి లో 3కే రన్ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్కిల్ ఇన్సపెక్టర్ రమణ మూర్తి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ,మాట్లాడుతూ పోలీసులు తమ విధినిర్వహణలో ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారని అన్నారు.వారి సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 న అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దీకొండ రమేష్ , సిబ్బంది, మండలంలోని యువకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment