కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 28 ; తెలంగాణా రాష్ట్రాన్నీ కుటుంబపాలన కబంధ హస్తాల నుండి విముక్తి చేయాలని ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు జ్ బి పౌడెల్ అన్నారు. మార్పు కోసం ఙప్ తలపెట్టిన చలో బిజెపి యువ గర్జన హైదరాబాద్ కార్యక్రమానికి కొమురం భీం జిల్లా నుండి భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కుటుంబ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన దర్శి కేసరి కేసరి ఆంజనేయులు గాడ్ ,ఠాగూర్ విజయ్, అసెంబ్లీ కన్వీనర్ కొంగ సత్యనారాయణ, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు యలమంచి సునీల్ చౌదరి, పార్లమెంట్ కో-కన్వీనర్ అజ్మేరా రామ్ నాయక్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కాండ్ర విశాల్, బి సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రాజు, బిజెపి మండల అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ ,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి భాత్తిని రాము, గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లావుడియా హరిలాల్, బానోతు అరవింద్, అజ్మేర ఆత్మారాం నాయక్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment