కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 20: శరన్నవరాత్రుల సందర్భంగా రెబ్బెన మండల కేంద్రంలో గత తొమ్మిది రోజులుగా మండలంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాన్ని ప్రజలు భక్తి శ్రద్దలతో పూజించుకొని శనివారం అత్యంత వైభవంగా నిమజ్జనానికి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా యువకులు తమదైన రీతిలో భజనలు చేసుకుంటూ మండల కేంద్రంలో అమ్మావారి విగ్రహాన్ని పురవీధులలో ఊరేగించారు. మహిళలు భక్తి శ్రద్దలతో అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం నిమజాన కార్యక్రమం నిర్వహించారు.
No comments:
Post a Comment