Friday, 11 November 2016

సింగరేణి కాంక్రట్టు కార్మిక సంఘాలు జి ఎం కు వినతి

సింగరేణి కాంక్రట్టు కార్మిక సంఘాలు జి ఎం కు   వినతి

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) సింగరేణి డోర్లి -1 కైరుగూడ ,బి పి ఏ    OC -2 మరియు ఇతర  విభాగాలు పని చేస్తున్న  కాంట్రాక్టు  కార్మికులకు  ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ,సింగరేణి  కాంట్రాక్టు కార్మిక సంఘాల  జె ఏ సి నాయకులూ  జనరల్ మేనజేర్  కె. రవిశంకర్ కు  వినతి పత్రం  అందించారు.సింగరేణి  కాంట్రాక్టు కార్మిక సంఘాల  జె ఏ సి నాయకులూ మాట్లాడుతూ   ఈ  నెల 11,12తేదీలలో జేఏసీ  అధ్యర్యంలో జరుగుతున్న  టోకెన్ సమ్మెను  జయప్రదం చేయాలని అన్నీ విభాగాల  కాంట్రాక్టర్లకు ,సింగరేణి ,అధికారులకు  సమ్మె నోటీసులు  ఇవ్వడం జరిగింది అన్నారు  .   ఈ కార్యక్రమంలో సంకే రవి  ఎస్సికెఎస్ ,సి రాష్ట్ర ఉపధ్యక్షులు ఉపెండర్ ఏ ఐ టి యు సి బ్రాంచి అధ్యక్షులు  అల్లూరి లోకేష్  ఎస్ సి కే ఎస్ -సి ఐ ఐ టీ యూ సి  రాష్ట్ర నాయకులు  రాయిల్లా ,నర్సయ్య   ఏ ఐ టీ యూ  మండల కార్యదర్శి ,సాగర్ గౌడ్  ఏ ఐ టి సి  సంగం కార్యదర్శి ,దుర్గం శ్రీనివాస్ ,డైవర్స్ యూనియన్ అధ్యక్షులు బి . కిషన్ సి పి ఐ పట్టణ సహాయ కార్యదర్శి వి రమేష్  ఎస్ సి కే ఎస్ -సి ఐ టి యూ రాష్ట్ర కార్యదర్శి తదితర రంగాల కాంట్రాక్టు  కార్మికులు పాల్గున్నారు . 

No comments:

Post a Comment