Tuesday, 8 November 2016

తహసీల్దార్ కార్యాలయంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా రెవిన్యూ అధికారి

తహసీల్దార్  కార్యాలయంను  ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా రెవిన్యూ అధికారి

కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి):  రెబ్బెన తహసీల్దార్  కార్యాలయం లో కొమురం  భీం జిల్లా రెవిన్యూ అధికారి అద్వేత్ కుమార్ సింగ్  మంగళ వారం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశిలించి , రైతుల సమస్యలు మరియు ఇతర సమస్యల గురించి మరియు  కార్యాలయం లో జరుగుతున్న ఇతరత్ర పనుల అధికారుల వివరాలు  గురించి అడిగి తెల్సుకున్నారు. మండలం లోని ప్రజా ప్రయోజనాలను సక్రమంగా  నిర్వహించాలని విద్యార్థుల సర్టిఫికెట్స్ సకాలంలో అందించాలని అన్నారు . నూతనంగా ఏర్పడిన  కొమురం బీమ్ జిల్లాలోని అధికారులక కార్యాలయ గృహాలకు  సంబందించిన స్థలపరిశీలన భూ భాగాన్ని ప్రస్తావించారు. ఆయనతో పటు తహసీల్ధార్ రమేష్ గౌడ్ రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

No comments:

Post a Comment