కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి ;బోగే ఉపేందర్
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) ముఖ్య మంత్రి కె సి ఆర్ ఎన్నికల వాగ్దానములో ఇచ్చిన హామీ ప్రకారము కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలనికాంట్రాక్ కార్మిక సంగం బ్రాంచ్ అద్యక్యుడు బోగే ఉపేందర్ అన్నారు . మంగళ వారం సి ఎహ్ పి లో గెట్ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు .రాష్ట్ర ముఖ్య మంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చే న వాగ్దానాలను నెరవేర్చా కుండా కాంట్రాక్ట్ కార్మికుల మిద చిన్న చూపు చూస్తునట్లు తెలిపారు.కాంట్రాక్ట్ కార్మికులను తమ ప్రభుత్వం అద్వార్యంలోనే పర్మినెంట్ చేస్తానని చెప్పి అట్టి వాగ్దానాన్ని విస్మరించారని అన్నారు. గుర్తింపు ఎన్నికలలో హక్కును కల్పించాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్ , బండారు తిరుపతి ,చంద్రయ్య ,అంఖుబై ,రాణి ,పోషం,నారాయణ,శ్రీనివాస్లు పాల్గున్నారు.
No comments:
Post a Comment